కన్నీటి వరదలో రాజోళి, అలంపురం

తుంగభద్రలో అనూహ్యమైన వరద వచ్చినందువల్ల, సుంకేశుల ఆనకట్ట నిర్మాణంలో గతంలో జరిగిన అవకతవకల వల్ల, ప్రస్తుతం ఆ ఆనకట్ట తెగిపోయినందువల్ల ఆ రాతిగోడమీది నుంచి వరద ఊళ్లోకి ప్రవేశించింది. అసలు సుంకేశుల ఆనకట్ట నిర్మాణం దగ్గరి నుంచీ ఊళ్లోకి ప్రవేశించిన బురదను ఎత్తిపోయడం దాకా ప్రభుత్వ, అధికార యంత్రాంగం లోపాలు, నిర్లక్ష్యాలు, అక్రమాలు ఎన్నో ఉన్నాయి.

Ravaged Rajoli villagers struggle to survive

Displaced by floods, rajoli villagers fight for survival 90 % of 500-odd houses in Rajoli had collapsed, Rajoli suffered a huge loss on account of damage to weavers’ units Rahul RAJOLI (Mahabubnagar dt.): Hundreds of poor families are literally on the road in this tiny village as they have pitched tents made of sarees after [...]

effects of SEZ in Mahabubnagar

ఉసురు తీసిన సెజ్‌! ఒకే గ్రామంలో 25 మంది బలి సొంతభూమిలోనే కూలీలైన రైతులు ఎదురుతిరిగినవారిపై కేసులు జైళ్లలో కుక్కిన యంత్రాంగం అవమానంతో ఆత్మహత్యలు జడ్చర్ల ప్రత్యేక ఆర్థిక మండలి ప్రభావం

growing demand for food and food products – who will feed us?

అన్నం పెట్టేదెవరు? ఆహార ఉత్పత్తులకు ఏటికేడు పెరుగుతున్న డిమాండ్‌ అన్ని దేశాల్లో ఉత్పత్తి అంతంత మాత్రమే ‘వందెకరాల ఆసామికి ఒంటిపూట బువ్వుండదు’ ఓ సినిమా పాట. ఇక రైతు వ్యవసాయమెందుకు చేస్తాడు? సాగు సాగనప్పుడు సామాన్య జనానికి బువ్వ ఎలా వస్తుంది? అందుకే… ప్రపంచ దేశాలతో పాటు మున్ముందు భారత్‌ కూడా తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ అంచనాకు రావడానికి ఎన్నో బలమైన కారణాలున్నాయి.

Farmers of Adilabad tribe not eligible for loan waiver

నిబంధనల ‘గిరి’గీత ఆదిలాబాద్‌ గిరిజన రైతులకు వర్తించని మాఫీ షావుకార్ల చేతివాటం అడ్డుగా ఐదెకరాల నిబంధన ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ‘న్యూస్‌టుడే’ ప్రతినిధిరెక్కల కష్టాన్నే నారుగా, నీరుగాచేసి సేద్యంచేసే అమాయకపు గిరిజనులు వారు. నిస్సారమైన భూములు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు తెలియకపోవడం, నాణ్యమైన విత్తనం లభ్యంకాకపోవడం మొదలైన కారణాల్తో- నమ్ముకున్న వ్యవసాయం నట్టేటముంచుతున్నా… అప్పుల్లోకి నెడుతున్నా… ఆ నేలతల్లినే నమ్ముకుని బతుకుబండి లాగుతున్న వారు. ఈ తరుణంలో కేంద్రం ప్రకటించిన రుణ మాఫీ పథకం తమను కష్టాల [...]

Follow

Get every new post delivered to your Inbox.